26, జనవరి 2021, మంగళవారం

ఏపీ ప్ర‌భుత్వ కొత్త జీవోపై స్ప‌ష్ట‌త ఇచ్చిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

సుప్రీం కోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉంద‌ని పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. పంచాయ‌తీలు అన్నీ ఏక‌గ్రీవం అయితే గ్రామాల్లో శాంతియుత వాతావ‌ర‌ణం ఉంటుంద‌న్నారు. సీఎం జ‌గ‌న్ జీవో 36/2020ని ఇచ్చార‌న్నారు. 

ఏపీ ప్ర‌భుత్వ కొత్త జీవోపై స్ప‌ష్ట‌త ఇచ్చిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

మ‌ద‌న‌ప‌ల్లి హ‌త్యల కేసు.. డెల్యూష‌న్స్ అనే వ్యాధితోనే దారుణానికి పాల్ప‌డ్డ పురుషోత్తం, ప‌ద్మ‌జ‌..

చిత్తూరులోని మ‌దన‌ప‌ల్లిలో త‌మ కుమార్తెల‌ను హ‌త్య చేసిన కేసులో త‌ల్లిదండ్రులు పురుషోత్తం, ప‌ద్మ‌జ‌ల‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. దీంతో నిందితుల‌ను మ‌ద‌న‌ప‌ల్లి స‌బ్ జైలుకు త‌ర‌లించారు. త‌మ ఇద్ద‌రు కుమార్తెల‌ను వారు క్షుద్ర పూజ‌ల పేరిట బ‌లితీసుకున్నారు. అయితే జైలుకు త‌ర‌లించే ముందు వారిద్ద‌రికీ మాన‌సిక వైద్య ప‌రీక్ష‌లు చేయించ‌గా షాకింగ్ విష‌యం బ‌య‌ట ప‌డింది. 

మ‌ద‌న‌ప‌ల్లి హ‌త్యల కేసు.. డెల్యూష‌న్స్ అనే వ్యాధితోనే దారుణానికి పాల్ప‌డ్డ పురుషోత్తం, ప‌ద్మ‌జ‌..

19, జనవరి 2021, మంగళవారం

ఒక రోజుకు మ‌నం ఎన్ని నిమ్మ‌కాయ‌ల‌ను తిన‌వ‌చ్చు ?

 నిమ్మ‌కాయ‌ల‌ను తిన‌డం, వాటి జ్యూస్ ను తాగ‌డం చేస్తే మ‌న‌కు విట‌మిన్ సి ఎక్కువ‌గా అందుతుంది. విట‌మిన్ సి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నిత్యం మ‌నం 90 మిల్లీగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ సి తీసుకోవ‌చ్చు. విట‌మిన్ సి లోపం ఉన్న‌వారు అయితే గ‌రిష్టంగా 2000 మిల్లీగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ సి తీసుకోవ‌చ్చు. అంత‌కు మించితే దంతాల‌పై ఉండే ఎనామిల్ క్షీణిస్తుంది. అలాగే విరేచ‌నాలు వ‌స్తాయి. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లుగుతాయి.

rojuku-enni-nimma-kayalanu-thinavachu

జామ పండ్ల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు

జామ‌ కాయలు లేదా పండ్లు ఏవైనా స‌రే చాలా మంది ఇష్టంగా తింటారు. వీటి రుచి పుల్ల‌గా, తియ్య‌గా ఉంటుంది. కొంద‌రు దోర జామ‌కాయ‌ల‌ను తింటారు. జామ కాయ‌ను శాస్త్రీయంగా సైడియం గుజావా అని పిలుస్తారు. తీపి, పులుపు,  వగరు కలిసిన రుచి ఉంటుంది. జామ‌కాయ లేదా పండును తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. 

jama-pandlu-prayojanalu

బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియాపై భార‌త్ విజ‌యం.. 2-1 తేడాతో సిరీస్ కైవ‌సం..

బ్రిస్బేన్‌లోని ది గ‌బ్బా మైదానంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన చివ‌రిదైన నాలుగో టెస్టులో భార‌త్ చారిత్రాత్మ‌క విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 328 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ సునాయాసంగా ఛేదించింది. ఆస్ట్రేలియాపై 3 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో గెలుపొందింది. 

బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియాపై భార‌త్ విజ‌యం.. 2-1 తేడాతో సిరీస్ కైవ‌సం..

క‌రోనా టీకా.. 580 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చాయి.. కేంద్రం వెల్ల‌డి..

దేశ‌వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్య‌క్ర‌మం జ‌న‌వ‌రి 16వ తేదీన ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3.80 ల‌క్ష‌ల మందికి టీకా ఇచ్చిన‌ట్లు కేంద్రం తెలిపింది. కాగా టీకా తీసుకున్న వారిలో 580 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చాయ‌ని కేంద్రం వెల్ల‌డించింది. వారిలో కేవ‌లం 7 మందిని మాత్రమే చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌లో చేర్చార‌ని తెలియ‌జేసింది. కాగా టీకా తీసుకున్న ఇద్ద‌రు ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు చ‌నిపోయార‌ని, అయితే వారి మ‌ర‌ణానికి టీకా కార‌ణం కాద‌ని కేంద్రం తెలిపింది. 

క‌రోనా టీకా.. 580 మందికి సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చాయి.. కేంద్రం వెల్ల‌డి..

శుభ‌వార్త‌.. భార‌త్‌లో భారీగా త‌గ్గుతున్న క‌రోనా కేసులు

క‌రోనా లాక్‌డౌన్ ఉన్న స‌మ‌యంలో నిత్యం కేసుల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండేది. కానీ లాక్‌డౌన్ ను ఎత్తేశాక‌, ఆంక్ష‌ల‌ను నెమ్మ‌దిగా స‌డ‌లిస్తున్న త‌రుణంలో భారీగా కేసులు న‌మోద‌య్యాయి. నిత్యం 1 ల‌క్ష వ‌ర‌కు కేసులు న‌మోదు అవుతూ వ‌చ్చాయి. అయితే గ‌త కొద్ది కాలంగా నిత్యం న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. ప్ర‌జ‌ల్లో క‌రోనా ప‌ట్ల ఇమ్యూనిటీ వ‌చ్చిందా, ఇంకో కార‌ణం ఏమైనా ఉందా.. అన్న విష‌యం తెలియ‌దు. కానీ ప్ర‌స్తుతం మాత్రం నిత్యం న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల సంఖ్య‌లో భారీగా త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. 

భార‌త్‌లో భారీగా త‌గ్గుతున్న క‌రోనా కేసులు

వూహాన్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణుల‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రోనా మూలాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్ర‌స్తుతం చైనాలోని వూహాన్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది...