Editorial లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Editorial లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జనవరి 2021, మంగళవారం

సీఎం జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌.. ఏక‌గ్రీవాల‌పై దృష్టి..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నికల‌ను నిర్వ‌హించేది లేద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతూ వ‌చ్చింది. అందులో భాగంగానే నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సై అంటే సై అన్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది క‌నుక ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వానికి వేరే మార్గం లేకుండా పోయింది. త‌ప్ప‌నిస‌రిగా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల్సి వ‌స్తోంది. అయితే ఇక ఎటూ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం త‌ప్ప‌డం లేదు క‌నుక‌.. ఏపీ ప్ర‌భుత్వం ఏక‌గ్రీవాల పేరిట ప్రోత్సాహ‌కాల‌ను అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించింది. 

సీఎం జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌.. ఏక‌గ్రీవాల‌పై దృష్టి..?

వూహాన్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణుల‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రోనా మూలాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్ర‌స్తుతం చైనాలోని వూహాన్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది...