8, ఫిబ్రవరి 2021, సోమవారం

వూహాన్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణుల‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రోనా మూలాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్ర‌స్తుతం చైనాలోని వూహాన్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది నిపుణులు అక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. వీరి ప‌ర్య‌ట‌న ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన ముగియ‌నుంది. అయితే వూహాన్‌లో ప‌ర్య‌టించిన వారికి క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన ప‌లు కీల‌క ఆధారాలు ల‌భ్యం అయిన‌ట్లు తెలిసింది. 

who scientists got proofs in wuhan

Acharya Movie

 Acharya Movie

Acharya Movie is an upcoming movie filming in Telugu language. This epic historical action film is being directed by famous director Koratala Shiva. Mega star Chiranjeevi acting in Acharya Movie while his son Ram Charan is producing Acharya Movie under the banner of Konidela Production Company. 

Acharya Movie

26, జనవరి 2021, మంగళవారం

సీఎం జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌.. ఏక‌గ్రీవాల‌పై దృష్టి..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నికల‌ను నిర్వ‌హించేది లేద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతూ వ‌చ్చింది. అందులో భాగంగానే నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సై అంటే సై అన్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది క‌నుక ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వానికి వేరే మార్గం లేకుండా పోయింది. త‌ప్ప‌నిస‌రిగా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల్సి వ‌స్తోంది. అయితే ఇక ఎటూ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం త‌ప్ప‌డం లేదు క‌నుక‌.. ఏపీ ప్ర‌భుత్వం ఏక‌గ్రీవాల పేరిట ప్రోత్సాహ‌కాల‌ను అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించింది. 

సీఎం జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌.. ఏక‌గ్రీవాల‌పై దృష్టి..?

ఢిల్లీలో ట్రాక్ట‌ర్ ర్యాలీలో హింస‌.. ఒక రైతు మృతి.. 83 మంది పోలీసుల‌కు గాయాలు..

కేంద్ర ప్ర‌భుత్వం గ‌తంలో అమ‌లులోకి తెచ్చిన 3 వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ గ‌త కొద్ది నెల‌లుగా రైతులు ఢిల్లీలో ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ఢిల్లీలో వేలాది ట్రాక్ట‌ర్ల‌తో రైతులు మంగ‌ళ‌వారం ర్యాలీ చేప‌ట్టారు. కానీ ఆ ర్యాలీ హింసాత్మ‌కంగా మారింది. ప‌లు చోట్ల పోలీసుల‌తోపాటు రైతులు గాయాల‌కు గుర‌య్యారు. 

ఢిల్లీలో ట్రాక్ట‌ర్ ర్యాలీలో హింస‌.. ఒక రైతు మృతి.. 83 మంది పోలీసుల‌కు గాయాలు..

ఆస్కార్ బ‌రిలో ఆకాశం నీ హ‌ద్దురా మూవీ..?

లాక్ డౌన్ కార‌ణంగా అనేక సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫాంల‌పై విడుద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలోనే సూర్య హీరోగ న‌టించిన ఆకాశం నీ హ‌ద్దురా మూవీ కూడా ఓటీటీ ప్లాట్‌ఫాంపై వ‌చ్చింది. అయితే ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఇందులో సూర్య న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అలాగే సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం అల‌రించింది. అయితే ఈ మూవీ ప్ర‌స్తుతం ఆస్కార్ బ‌రిలో ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది. 

ఆస్కార్ బ‌రిలో ఆకాశం నీ హ‌ద్దురా మూవీ..?

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ తో భేటీ కానున్న ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ

 ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌లకు లైన్ క్లియ‌ర్ అయిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్ఈసీ) నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ బుధ‌వారం గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ కానున్నారు. బుధ‌వారం ఉదయం 10 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌తో నిమ్మ‌గ‌డ్డ స‌మావేశం అవుతారు. ఎన్నిక‌ల ఏర్పాట్లు, ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రిస్తారు. 

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ తో భేటీ కానున్న ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ

బాలుకు ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వ‌డంపై చిరంజీవి, ప‌వ‌న్ కల్యాణ్ ఏమ‌న్నారంటే..?

కేంద్రప్రభుత్వం  2021 సంవత్సరానికి గాను  పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ విభాగాల్లో 119 మందికి అవార్డులు లభించాయి. ఏడుమందికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్ అవార్డులు దక్కగా, 102 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి పద్మశ్రీ లభించింది. 

బాలుకు ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వ‌డంపై చిరంజీవి, ప‌వ‌న్ కల్యాణ్ ఏమ‌న్నారంటే..?

వూహాన్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణుల‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రోనా మూలాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్ర‌స్తుతం చైనాలోని వూహాన్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది...