delhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
delhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జనవరి 2021, మంగళవారం

ఢిల్లీలో ట్రాక్ట‌ర్ ర్యాలీలో హింస‌.. ఒక రైతు మృతి.. 83 మంది పోలీసుల‌కు గాయాలు..

కేంద్ర ప్ర‌భుత్వం గ‌తంలో అమ‌లులోకి తెచ్చిన 3 వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ గ‌త కొద్ది నెల‌లుగా రైతులు ఢిల్లీలో ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ఢిల్లీలో వేలాది ట్రాక్ట‌ర్ల‌తో రైతులు మంగ‌ళ‌వారం ర్యాలీ చేప‌ట్టారు. కానీ ఆ ర్యాలీ హింసాత్మ‌కంగా మారింది. ప‌లు చోట్ల పోలీసుల‌తోపాటు రైతులు గాయాల‌కు గుర‌య్యారు. 

ఢిల్లీలో ట్రాక్ట‌ర్ ర్యాలీలో హింస‌.. ఒక రైతు మృతి.. 83 మంది పోలీసుల‌కు గాయాలు..

వూహాన్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణుల‌కు కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రోనా మూలాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ప్ర‌స్తుతం చైనాలోని వూహాన్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది...